Exclusive

Publication

Byline

Location

బంగాళాఖాతంలో తీవ్రవాయుగుండం : ఏపీలో ఇవాళ, రేపు వర్షాలు - తెలంగాణలో కొనసాగుతున్న చలి తీవ్రత

భారతదేశం, జనవరి 10 -- నైరుతి బంగాళాఖాతంలోని తీవ్రవాయుగుండం కేంద్రీకృతమై ఉంది. ఇవాళ మధ్యాహ్నం సమయంలో ఉత్తర శ్రీలంక ట్రింకోమలీ - జాఫ్నా మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేసింది. ఈ ప్రభావ... Read More


APMSRB Recruitment : 97 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ - దరఖాస్తులకు చివరి తేదీ ఇదే

భారతదేశం, జనవరి 10 -- ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్ మెంట్ బోర్డు (APMSRB) నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ జారీ అయింది. ఇందులో భాగంగా వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖలో వైద్య విద్య సంచాలకుల (డీఎంఈ) పరిధిలోని ... Read More


రాజధాని నిర్మాణంపై వైఎస్ జగన్ కామెంట్స్...! అమరావతిపై వైసీపీ వైఖరి మారలేదా...?

భారతదేశం, జనవరి 9 -- "రాజ్యాంగంలో రాజధాని అనే పదం ఎక్కడా లేదు. ప్రభుత్వం ఎక్కడ కూర్చుని పని చేస్తుంటే అదే రాజధాని. నదీ పరివాహక ప్రాంతంలో రాజధాని నిర్మాణం సరికాదు. అమరావతి నిర్మాణం పేరుతో తొలి దశలో భూస... Read More


ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో MSME పార్క్ - నిర్మాణ పనులపై కీలక ఆదేశాలు

భారతదేశం, జనవరి 9 -- రాష్ట్రంలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక ఎంఎస్ఎంఇ పార్కు ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తోంది. మూడు దశల్లో 175 ఎంఎస్ఎంఇ పార్కులు ఏర్పాటు చేస్తుండగా మొదటిదశ... Read More


వెదర్ అప్డేట్స్ : తీవ్ర వాయుగుండం ఎఫెక్ట్ - ఏపీలోని ఈ ప్రాంతాలకు వర్ష సూచన..!

భారతదేశం, జనవరి 9 -- నైరుతి బంగాళాఖాతంలోని తీవ్ర వాయుగుండం కొనసాగుతోంది. ఇది శ్రీలంకకి తూర్పు ఈశాన్యందా 160 కి.మీ, పుదిచేరికి ఆగ్నేయంగా 540 కిమీ. చెన్నైకి దక్షిణ ఆగ్నేయంగా 710 కి.మీ దూరంలో కేంద్రీకృతమ... Read More


ఆన్‌లైన్‌లోనే రుణాలు...! పొదుపు సంఘాలకు సీఎం చంద్రబాబు శుభవార్త

భారతదేశం, జనవరి 8 -- మహిళల ఆర్థిక ప్రగతి కోసం తాను స్థాపించిన డ్వాక్రా సంఘాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని సీఎం చంద్రబాబు అన్నారు. పొదుపు సంఘాల ద్వారా మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించినందుకు సంతోషంగా ఉంద... Read More


కొనసాగుతున్న కొత్త పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీ - భవిష్యత్తులో ఆన్ లైన్ లో కూడా..!

భారతదేశం, జనవరి 7 -- రైతుల్లో నమ్మకం, భరోసా కల్గించేలా కొత్త పాస్ పుస్తకాలను అందచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. తప్పులు లేకుండా రికార్డులను సరి చేసి కొత్త పాస్ పుస్తకాల పంపిణీ జరగాలని ఆద... Read More


ఏపీ సీఆర్‌డీఏలో కొత్తగా 754 పోస్టులు - కీలక నిర్ణయాలకు గ్రీన్ సిగ్నల్

భారతదేశం, జనవరి 7 -- రాజధాని ప్రాంతంలోని కృష్ణా నదీ తీరాన్ని మెరీనా వాటర్ ఫ్రంట్‌గా అభివృద్ధి చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. దీనికి సంబంధించి ప్రతిపాదనలకు ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన సీఆర్... Read More


2026లోనూ పెట్టుబడుల ఫ్లో ఏపీ వైపే ఉండాలి - సీఎం చంద్రబాబు"

భారతదేశం, జనవరి 7 -- 2025వ సంవత్సరంలో టీమ్ వర్క్ తో చేయడం వల్లే పెట్టుబడుల్లో బెటర్ రిజల్ట్స్ సాధించామని... ఈ 2026లోనూ అదే ఉత్సాహంతో పని చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు మంత్రులకు, అధికారులకు దిశా న... Read More


అమరావతిలో రెండో విడత భూసేకరణ - ముఖ్యమైన 8 విషయాలు

భారతదేశం, జనవరి 7 -- రాజధాని అమరావతి నిర్మాణాన్ని ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. వచ్చే మూడేళ్లలోపు పూర్తి చేస్తామనే ధీమాను వ్యక్తం చేస్తోంది. అయితే అధికారంలోకి వచ్చిన కూటమి.. రాజధాని పనులను... Read More